టిడిపి పోలిట్ బ్యూరో ప్రధానాంశాలు.. కళా వెంకట్రావు గారిచే..
మహానాడు తిరుపతిలో మే 27, 28, 29 న నిర్వహించాబద్తుంది. అన్ని సమస్యలు చర్చకు వచ్చేలా ప్రణాళికను సిద్దం చేస్తున్నాం.అగుస్త హెలికాప్టర్ల కుంబకోణం లో జగన్ పాత్రా మెల్లమెల్లగా బయట పడుతుంది. తెలంగాణా లో తన అనుచరులకు ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇప్పించుకుంటూ జగన్ దొంగ దీక్షలు చేస్తున్నారు.
0 comments :
Post a Comment